Kalyana Katta Ticket Price increased at Yadadri | యాదాద్రి దేవస్థానంలో కేశఖండన టికెట్ ధర పెంపు

 
యాదాద్రి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో భక్తులు కళ్యాణ కట్ట లో సమర్పించే తలనీలాలు, కేశ ఖండన  టికెట్టు ధరలను పెంచుతూ దేవస్థానంలో అదికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 20 రూపాయలుగా ఉన్న ఈ ధరను 50 రూపాయలకు పెంచుతూ నిర్ణయము తీసుకున్నారు. ఇది 08-10-2022 నుంచి అమలులోనికి వస్తుంది.ఈ టికెట్ ల ద్వారా వచ్చే సొమ్ములో 60% నాయిబ్రహ్మణులకు ఇస్తున్నట్టు ప్రకటనల పేర్కొన్నారు.  
thala neelalu, mundan, hair sacrifies

Post a Comment

Previous Post Next Post